SRPT: మేళ్లచెరువు మండల కేంద్రంలో షాదీఖానా నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన 20 కుంటల (అర ఎకరం) భూమిని శనివారం రెవెన్యూ, మైనార్టీ వెల్ఫేర్ అధికారులు పరిశీలించి అప్పగించారు. రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో ఈ స్థలం మంజూరైందని మండల మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ సైసా తెలిపారు.