RR: చేవెళ్ల నియోజకవర్గం, షాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వం ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు నిర్వహిస్తున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా క్యాన్సర్, గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు టీకాలు కార్యక్రమాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.