HYD: ప్రజాభవన్లో మంత్రి సీతక్కను సినీ నటి మంచు లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ఫౌండర్గా తమ సంస్థ ఆధ్వర్యంలో మార్చి 27న నిర్వహించనున్న కార్యక్రమానికి రావాలని మంత్రిని ఆహ్వానించారు. తమ ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను మంచు లక్ష్మి, సీతక్కకు వివరించారు.