NRPT: గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేది ప్రతి ఒక్కరి బాధ్యత అని మంది పల్లి సర్పంచ్ సురేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా 99 ప్రజా రోజుల ప్రణాళికలో భాగంగా ధన్వాడ మండల కేంద్రంగలో పరిశుభ్రత, తాగునీరు, డ్రైనేజీ శుభ్రపరిచే వంటి అంశాలపై పంచాయతీ కార్యదర్శి జ్యోతి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేష్, రామకృష్ణారెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.