PDPL: బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం పార్లమెంటులో పోరాడాలని జిల్లా ఎంపీ వంశీకృష్ణకు జిల్లా బీసీ జేఏసీ వైస్ ఛైర్మన్ కొండి సతీష్ వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు ఆయన నిన్న హైదరాబాదులో ఎంపీని కలిశారు. ఈనెల 16 నుంచి జరిగే సమావేశాలలో 42% బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని కోరారు.