MDK: రేగోడ్కి చెందిన యువకుడు రాచోటి నిఖిల్, మాజీ CM KCRపై అభిమానంతో విశిష్ట బైక్ యాత్రను ప్రారంభించాడు. ఈ నెల 9న హిమాచల్ ప్రదేశ్లోని సంఘ టెన్జిన్ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రయాణం మొదలుపెట్టాడు. ఢిల్లీ మార్గంగా చైనా సరిహద్దు వరకు చేరుకొని గులాబీ జెండాను రెపరెపలాడిస్తూ తన అభిమానం చాటుకున్నారు. KCRపై అభిమానంతో 2,155 K.M బైక్ యాత్రను పూర్తి చేశాను.