KMR: బిక్కనూరు మండలానికి చెందిన ఫోర్ వీల్ వాహనాలకు ఎలాంటి టోల్ ఫీజు తీసుకోకుండా ఉచిత అనుమతి ఇవ్వాలని పట్టణ తుఫాన్ వాహన అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు టోల్ ప్లాజా సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. స్థానిక వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో యాజమాన్యం తగు నిర్ణయాలు తీసుకొని అనుమతి ఇవ్వాలని కోరారు.