BDK: కరకగూడెం మండల పరిధిలోని రాళ్లవాగు పెద్దమ్మ తల్లి సన్నిధిలో ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన మణుగూరు నూతన డివిజన్ కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా ఈసం సూరి బాబు, ప్రధాన కార్యదర్శి తుర్రం రవి కుమార్, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.