MNCL: ఎఫ్ఎల్ఎస్ పరీక్షను విద్యార్థులు బాగా రాయాలని లక్షెట్టిపేట మండల ఎంఈఓ శైలజ సూచించారు. గురువారం లక్షెట్టిపేట్ మండలంలోని ఉత్కూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆమె సందర్శించారు. విద్యార్థుల ప్రగతిని పరిశీలించి ఎంఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు. మార్చిలో నిర్వహించే ఎఫ్ఎల్ఏస్ ఎగ్జామ్కు విద్యార్థులను సంసిద్ధులను చేయాలని ఉపాధ్యాయులను ఆమె ఆదేశించారు.