KMM: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం పట్టణంలో ‘2కే రన్’ నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఛైర్పర్సన్ సామినేని సుజాత ఆధ్వర్యంలో ఉదయం 6:30 గంటలకు స్థానిక ట్యాంక్ బండ్ నుంచి అంబారుపేట శివారు వరకు ఈ పరుగు పందెం కొనసాగుతుంది.