BDK: పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచాలని, ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కార్పొరేటర్ మల్లెల స్వప్న కుమారి తెలిపారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 37వ డివిజన్ కార్పొరేటర్ మల్లెల స్వప్న కుమారి నేడు కార్పొరేషన్ కమిషనర్ సుజాతని కలసి సమస్యలు పరిష్కరించాలని కోరారు.