KMR: డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇవాళ గర్భిణీ మహిళలకు ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీ లేఖ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణీ మహిళలకు ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించి, రక్తనమూనాలు సేకరించి మందులు పంపిణీ చేశామన్నారు. అనంతరం గర్భిణీలకు పలు ఆరోగ్య సూచనలు చేశారు.