KMR: మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్థులో ఉదయం 11:30 గంటలకు శనగ కొనుగోలు కేంద్రంను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభిస్తారని సొసైటీ కార్యదర్శి రెంజర్ల గంగాధర్ తెలిపారు. ప్రభుత్వ ధర రూ.5,875 ధర ఉందని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు, రైతులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.