SRD: మునిపల్లి(మం) కంకుల్ టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ అధికారులు జిల్లాలో తొలిసారిగా ఎన్వారి గ్రాముల హైడ్రోపోనిక్ గాంజాను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. కేరళకు చెందిన బాబు 30 గోవా నుంచి హైదరాబాద్కు గాంజా తరలిస్తుండగా పట్టుకున్నారు. 3.5 లక్షల విలువ ఉంటుందని ఎక్సైజ్ కమిషనర్ హరికిషన్ తెలిపారు.