HYD: ఆర్థిక, రాజకీయ రంగాల్లో విశిష్ట ముద్ర వేసిన కేంద్ర మాజీ మంత్రి సాంబశివరావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాజీ కేంద్రమంత్రి భౌతిక కాయానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా.. వారి జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.