MBNR: ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్టళ్లు, ఏరియా ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తాగునీరు పారిశుద్ధ్యం డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం అయ్యారు.