BDK: ఇల్లందు కొప్పురాయి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూక్యా వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.