KNR: హుజూరాబాద్ మున్సిపాలిటీలో ఇటీవల ఎన్నికైన బీజేపీ కౌన్సిలర్లు గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. అధికారుల సమక్షంలో సుమలత (10 వార్డు), అనూష (20 వార్డు),పంజాల మనోజ్ గౌడ్ (21 వార్డు), హరిదాసు లక్ష్మి దుర్గ (23 వార్డు), ప్రశాంతి (25 వార్డు) ప్రమాణస్వీకారం చేశారు. వీరిని మున్సిపల్ ఛైర్ పర్సన్ సుహాసిని, వైస్ ఛైర్ పర్సన్ అంజలి అభినందించారు.
Tags :