HNK: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ పెసరు విజయచందర్ రెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈవి శ్రీనివాసరావు, సభ్యులు కలిశారు. హనుమకొండ జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాల వివరాలను రాష్ట్ర గవర్నర్కు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.