SRD: సిర్గాపూర్ మండలం గోసాయిపల్లి గ్రామం మీదుగా బీటి రోడ్డు నిర్మాణం పనులకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ రోడ్డు అభివృద్ధికి 2024-25 CRR నిధులు రూ. 179 లక్షలు మంజూరయ్యాయి. దీంతో సుల్తానాబాద్ PWD రోడ్డు నుంచి గోసాయిపల్లి మీదుగా పోచాపూర్ క్రాసింగ్ పీఆర్ రోడ్ వరకు రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టారు. త్వరగా BT రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.