SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని జుమా మసీదులో మంగళవారం సాయంత్రం ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. స్థానిక సర్పంచ్ శ్రీనివాస రావు పాటిల్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు కలిసి ముస్లిం సోదరులకు పండ్లు ఫలాలు తినిపించి రోజా ఉపవాస దీక్షను విరమింపజేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ మాసం అని పేర్కొన్నారు. వార్డు సభ్యులు ఉన్నారు.