MDK: తూప్రాన్ పట్టణంలోని సుష్మ ఆస్పత్రిలో మహిళ గర్భాశయంలో ఉన్న రెండు కిలోల బరువైన పైబ్రాడ్ గర్భాశయ కణితి తొలగించారు. దంతాన్ పల్లికి చెందిన లక్ష్మి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ డాక్టర్ ప్రదీప్ సింహాను సంప్రదించింది. స్కానింగ్లో గుర్తించి వైద్యులు హేమరాజ్ సింగ్, శ్రావణ్ కుమార్, తిరుపతి, ప్రదీప్ సింహల బృందం ఆపరేషన్ చేసి తొలగించారు.