BHPL: గణపురం మండలం చెల్పూర్ గ్రామ పంచాయతీలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు “రంజాన్ తోఫాలను” MLA గండ్ర సత్యనారాయణ రావు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు తోఫాలు అందజేయడం ఆనందకరమని, కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో వారి అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.