NLG: నాగార్జునసాగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2026 పాలిసెట్ దరఖాస్తుదారులకు ఉచిత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఐలయ్య తెలిపారు. పదో తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. గ్రామీణ విద్యార్థులకు తోడ్పాటునందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.