PDPL: రామగుండం సింగరేణి RG-2 ఏరియా పరిధిలోని OC-3 ప్రాజెక్టు 2025- 26 ఆర్థిక సంవత్సరంలో ఓవర్ బర్డెన్ మట్టి వెలికి తీయడంలో రికార్డు సృష్టించింది. మార్చి 24న ఒక్క రోజే 2,42,177 క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికి తీసినట్లు GM బండి వెంకటయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, అధికారులను ఆయన అభినందించారు.