MLG: జిల్లా ఏటూరునాగారం పట్టణానికి చెందిన దైనంపల్లి ప్రవీణ్ ఇటీవల గ్రూప్-1లో 105వ ర్యాంక్ సాధించి DSPగా ఎంపికయ్యాడు. అయితే నేడు విడుదలైన UPSC సివిల్స్ ఫలితాల్లో 793వ ర్యాంక్ సాధించారు. చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయిన ప్రవీణను పారిశుద్ధ్య కార్మికురాలైన నానమ్మ పెంచింది. ప్రవీణ్ విజయంపై స్థానికులు, రాజకీయ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.