NRPT: సమగ్ర శిక్షా తెలంగాణ ఆధ్వర్యంలో దోమలగూడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ధన్వాడ జడ్పీహెచ్ఎస్ విద్యార్థి ఆంజనేయులు అద్భుత ప్రతిభ చూపించారు. 33 జిల్లాల విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో సత్తా చాటిన ఆంజనేయును హెచ్ఎం ప్రదీప్ కుమార్, స్పెషల్ ఎడ్యుకేటర్ రాకేశ్ శెట్టి, ఉపాధ్యాయ బృందం అభినందించారు.