MDCL: అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి హెచ్పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ మేరకు ఓ పాఠశాలకు చెందిన 14 ఏళ్ల బాలికలకు క్యాన్సర్ నివారణ కోసం ఈ వ్యాక్సిన్ అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్తో పాటు అరుణ, వెంకటమ్మ, లింగారెడ్డి, సాజిద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.