MDK: వేసవి కాలం నేపథ్యంలో ప్రజలు నీటి వినియోగంపై జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరానికి మించిన నీటి వృథాను నివారించాలని, తాగునీటిని పొదుపుగా ఉపయోగించాలని కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి నిల్వలు తగ్గే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.