NGKL: వేసవికాలం తీవ్రత దృష్ట్యా విధుల్లోఉన్న డ్రైవర్లు, కండక్టర్లకు మార్చి15 నుంచి మజ్జిగ పంపిణీ చేయాలని ఆర్టీసీMD సజ్జనార్ ఆదేశించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ ఆర్టీసీ బస్టాండ్లో శనివారం డిపో మేనేజర్ యాదయ్య విధుల్లో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. జేఆర్ రెడ్డి, పిఎస్ రావు, జయప్రకాష్, నారాయణ, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.