KNR: శంకరపట్నం మండలం మొలంగూర్ పూజారి గంగాధర స్వామి ఆదివారం కుటుంబ కలహాలతో ఇంట్లో పురుగు మందు తాగాడు. కుటుంబసభ్యులు 108కి సమాచారం అందించడంతో ఈఎంటీ సతీష్ రెడ్డి ప్రథమ చికిత్స అందిస్తూ హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం జమ్మికుంట ప్రైవేట్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.