KMM: కామేపల్లి మండలం పొన్నెకల్లు, బండిపాడు, రాయిగూడెం, రుక్కితండా గ్రామాల రైతులు వ్యవసాయ విద్యుత్ బిల్లులను బుధవారం ఒకేరోజు చెల్లించి ఆదర్శంగా నిలిచారు. 245 మోటార్లకు సంబంధించిన విద్యుత్ బిల్లులను 360 చొప్పున రూ. 1,35,000 చెల్లించారు. మిగతా గ్రామాల రైతులు కూడా విద్యుత్ బిల్లులు చెల్లించి విద్యుత్ సంస్థకు సహకరించాలని కోరారు.