SRD: బీటి రోడ్డును తొలగించి మట్టిరోడ్డుగా మార్చారని నారయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆరోపించారు. సిర్గాపూర్లో నేడు BRSనాయకులు,కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.నారయణఖేడ్ నుంచి సిర్గాపూర్ వరకు డబుల్ లైన్ రోడ్డుకు గత BRS హయాంలోనే రూ 15.కోట్లు మంజూరు చేశామన్నారు. రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఈ రోడ్డు పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు.