MDK: రంజాన్ పండుగ పురస్కరించుకొని పెద్ద శంకరంపేట ఈద్గా వద్ద శుక్రవారం పోలీసులు డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలతో ఈద్గా వద్ద తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపారు. ఏఎస్ఐ సంగమేశ్వర్, జిల్లా బాంబు స్కాట్ బృందం, పోలీస్ సిబ్బంది, మైనార్టీ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.