PDPL: జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్షా ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బుధవారం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల హామీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయాలని డిమాండ్ చేశారు.