SRPT: కోదాడ పట్టణ పరిధిలోని నయా నగర్ బ్రిలియంట్ స్కూల్ లైన్లో వీధి దీపాలు పగలు, రాత్రీ తేడా లేకుండా వెలుగుతున్నాయి. సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో ఇలా జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.