NGKL: తెలంగాణ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్గా నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఆదివారం హైదరాబాద్లోని గాంధీభవన్లో భాద్యతలు చేపట్టనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావాలని తెలిపారు.