KMM: భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ శతజయంతి ఉత్సవాలను బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం తల్లాడ రింగు సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు పాల్గొని వాజ్ పేయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాజ్ పాయ్ హయాంలో పల్లెలు పట్టణాలు రోడ్డు, రైల్వే కనెక్టివిటీ పెంచారని తెలిపారు.