• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

Allola indrakaran reddy: వివాదంలో మరో బీఆర్ఎస్ మంత్రి..ఈసీ చర్యలు?

తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(allola indrakaran reddy) ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు. ఏకంగా పార్టీ కండువా కప్పుకుని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. అయితే ఈ సంఘటనపై ఈసీ చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నాయి.

November 30, 2023 / 10:08 AM IST

BRS MLC kavithaపై కాంగ్రెస్ కంప్లైంట్

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్‌లోని పోలింగ్‌ బూత్‌లో కవిత తన ఓటు వేసిన తర్వాత తమ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేసినందుకు కాంగ్రెస్‌ పార్టీ కంప్లైంట్ చేసింది.

November 30, 2023 / 09:32 AM IST

Telangana: ఐటీ రంగంలో ఇంత మంది ఓటర్లు ఉన్నారా?

తెలంగాణలో ఓటింగ్ ప్రక్రియ ఉదయం మొదలు కాగా..పలు చోట్లు ఈవీఎంలు మొరాయించగా..ఇంకొన్ని చోట్ల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అయితే రాష్ట్రంలోని ఐటీ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఓటర్లు ఉన్నారని టీటా అధ్యక్షుడు ప్రకటించారు. ఆ వివిరాలేంటో ఇప్పుడు చుద్దాం.

November 30, 2023 / 08:35 AM IST

Vote: వేయకుంటే ఫైన్ విధిస్తారు తెలుసా?

మనదేశంలో జరిగే అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఓటు(vote) హక్కు వినియోగించుకోవడం తప్పనిసరి కాదు. కానీ అనేక దేశాల్లో ఓటు హక్కు వినియోగించుకోకపోతే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అవి ఏంటి? ఎలా అమలు చేస్తున్నారనే విషయం ఇప్పుడు చుద్దాం.

November 30, 2023 / 08:18 AM IST

Allu Arjun: పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయింపు

తెలంగాణలో ఈరోజు ఉదయం ఓటింగ్ ప్రక్రియ మొదలు కాగా..ప్రముఖ హీరో అల్లు అర్జున్ ఓటు వేసేందుకు వచ్చిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. దీంతో స్టార్ హీరో లైన్లోనే వేచి ఉన్నారు.

November 30, 2023 / 07:59 AM IST

Telangana assembly Elections 2023: పోలింగ్ సమరం షురూ..మొదలైన ఓటింగ్ ప్రక్రియ

తెలంగాణలో ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇది సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 144 సెక్షన్ విధించారు.

November 30, 2023 / 07:17 AM IST

Governor: ఓటు హక్కు వినియోగించుకోవాలని తమిళి సై పిలుపు

ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు అత్యంత ప్రాధాన్యత కలిగిన హక్కు అని.. అందరూ ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పిలుపునిచ్చారు.

November 29, 2023 / 04:38 PM IST

Telangana assembly elections 2023: ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు పోటీ..ఇక్కడి నుంచే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లుగా అనేక మంది అభ్యర్థులు 119 నియోజకవర్గాల్లో పోటీకి దిగారు. పోటీ చేస్తున్న వారిలో ఈసారి ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు(transgenders) కూడా ఉండటం విశేషం.

November 29, 2023 / 11:38 AM IST

Currency నోట్లతో పట్టుబడ్డ ఎక్సైజ్ సీఐపై సస్పెన్షన్ వేటు

రూ.6 లక్షల కరెన్సీ నోట్లతో పట్టుబడ్డ ఎక్సైజ్ శాఖ సీఐ అంజిత్ రావుపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. ఆయనను సస్పెండ్ చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.

November 29, 2023 / 11:29 AM IST

Padi Kaushik Reddy: వ్యాఖ్యలపై..ఈసీ ఆదేశాలు జారీ

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, హుజూరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం(central election commission) రియాక్ట్ అయ్యింది. ఈ అంశంపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

November 29, 2023 / 10:48 AM IST

Vote: వేసేందుకు వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

తెలంగాణలో ఎన్నికల హాడావిడి చివరి దశకు వచ్చేసింది. రేపు(నవంబర్ 30న) అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ఉన్న నేపథ్యంలో అసలు ఓటర్లు పోలింగ్ కేంద్రానికి ఏం తీసుకెళ్లాలి? ఏం తీసుకెళ్లకూడదనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

November 29, 2023 / 10:16 AM IST

Bandi Sanjay: కరీంనగర్‌లో ఓటుకు రూ.10వేలు పంచుతు బీఆర్‌ఎస్ నేతలు పట్టుబడ్డారు

కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ నేతలు మంగళవారం రాత్రి ఓటర్లకు డబ్బు పంపిణీ చేయడంపై బీజేపీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

November 29, 2023 / 07:27 AM IST

KCR: ఇందిరమ్మ రాజ్యంలో 400 మందిని కాల్చి చంపారు

వరంగల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఓరుగల్లు పాత్ర ఎంతో కీలకం అన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని లేదంటే రాష్ట్రం ఆగమైతదని సూచించారు.

November 28, 2023 / 05:01 PM IST

Polling: రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవు

తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రెండు రోజులు విద్యా సంస్థలకు సెలవు మంజూరు చేశారు. తిరిగి స్కూల్స్ శుక్రవారం పున:ప్రారంభం అవుతాయి.

November 28, 2023 / 04:38 PM IST

Sonia Gandhi వీడియో సందేశం.. ఏం చెప్పారంటే..?

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ వీడియో సందేశం ఇచ్చారు. రాష్ట్రంలో మార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు.

November 28, 2023 / 04:16 PM IST