బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టుకు వర్షం పదే పదే ఆటంకం కలిగిస్తోంది. అయితే ఈ మ్యాచ్లో ఆసీస్ కీలక బౌలర్ హేజిల్వుడ్ కాలిపిక్కలు పట్టేయడంతో ఫీల్డ్ను వదిలి వెళ్లిపోయాడు. అనంతరం స్కానింగ్ కోసం అతడిని తీసుకువెళ్లినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. గాయం తీవ్రంగా ఉందని తేలితే ఈ మ్యాచ్కు హేజిల్వుడ్ దూరమ...
వర్షం కారణంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా బ్రిస్బేన్ టెస్టు మ్యాచ్ ఆగిపోయింది. భారీగా వర్షం పడుతుండడంతో అంపైర్లు ఆటను నిలిపేశారు. మ్యాచ్ను ఆపే సమయానికి భారత్ స్కోరు 180/6. క్రీజ్లో రవీంద్ర జడేజా (62*), నితీశ్ రెడ్డి (9*) ఉన్నారు. ఇంకా 265 పరుగుల వెనుకంజలో టీమిండియా ఉంది. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 66 పరుగులు చేయాల్సి ఉంది.
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. 51/4 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను టీమిండియా ప్రారంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ(10) మరోసారి నిరాశపరిచాడు. KL రాహుల్ (84) పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం లంచ్ సమయానికి భారత్ స్కోరు 167/6. క్రీజులో జడేజా(41*), నితీశ్ కుమార్ (7*) ఉన్నారు. కాగా, టీమిండియా 278 పరుగుల వెన...
ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో న్యూజిలాండ్ ఘన విజయాన్ని నమోదు చేసింది. రెండో ఇన్నింగ్స్లో 658 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. కివీస్ బౌలర్ల ధాటికి తెలిపోయింది. దీంతో 234 పరుగులకే ఆలౌట్ అయింది. జాకబ్ బెల్(76), జో రూట్(54) పరుగులతో రాణించారు. కివీస్ బౌలర్ సౌథీ తన చివరి టెస్టు మ్యాచ్లో 2 వికెట్లు పడగొట్టాడు. కాగా, మూడు టెస్టుల సిరీస్ను ఇంగ్లాండ్ 2-1...
యూపీ ఫాస్ట్ బౌలర్ అంకిత్ రాజ్పుత్ భారత క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వరల్డ్ క్రికెట్లో కొత్త అవకాశాలను అన్వేషిస్తానని వెల్లడించాడు. తనకు ఇన్నాళ్లు మద్ధతు తెలిపినవారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. అంకిత్ చివరి సారిగా రంజీ ట్రోఫీలో యూపీ జట్టుకు ఆడాడు. ఆ తరువాత ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో అన్సోల్డ్ ప్లేయర్గా మిగిలాడు.
కోనసీమ: రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇంటర్ కొలిగేటివ్ టోర్నమెంట్ కిక్ బా క్సింగ్ మెన్ అండ్ ఉమెన్స్ పోటీలు ఈనెల 17,18 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సాయిబాబు తెలిపారు. ఈ పోటీలకు నన్నయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని కళాశాలలు పాల్గొనాల్సిందిగా కోరారు. క్రీడాకారులు ఉదయం 9గంటలకు కళాశాలలో హాజరు కావాలన్నారు.
CTR: ఈనెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జమ్మ-కాశ్మీర్లో నిర్వహించనున్న జాతీయ స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు వెదురుకుప్పం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని తేజశ్రీ ఎంపికైందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు తెలిపారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
NZB: సీఎం కప్ క్రీడలలో భాగంగా, జిల్లా స్థాయిలో నిర్వహించిన 400 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్ సీనియర్ మహిళా విభాగంలో జంగంపల్లి గ్రామానికి చెందిన మాసుల రమ్య గోల్డ్ మెడల్ సాధించారు. అంతేగాకుండా రెండింటిలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా క్రీడలలో విశేషంగా రాణిస్తూ సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన మాసుల రమ్యను గ్రామస్థులు అభినందించారు.
ఆస్ట్రేలియా, భారత్ మధ్య గబ్బా వేదికగా మూడో టెస్ట్ జరుగుతోంది. బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ వైఫల్యం, రోహిత్ శర్మ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే విమర్శలు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దీనిపై అనిల్ కుంబ్లే ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చాడు. అవన్నీ ఫేక్ అని, ఆ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశాడు.
ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్కు ఘన స్వాగతం లభించింది. చెన్నై విమానాశ్రయంలో తమిళనాడు ప్రభుత్వ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ స్వాగతం పలికింది. సింగపూర్లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ 14వ మ్యాచ్లో చైనాకు చెందిన డింగ్ లారెన్ను ఓడించి గుకేశ్ ఛాంపియన్ టైటిల్ను గెలుచుకున్నాడు. ఈ క్రమంలో ప్రధాని మోదీ సహా పలువురు అభినందనలు తెలుపగా.. తమిళనాడు ప్రభుత్వం రూ.5 కోట్ల రి...
సింగపూర్ వేదికగా జరిగిన వరల్డ్ చెస్ ఛాంపియన్ టోర్నీ ఫైనల్లో భారత ఆటగాడు గుకేశ్ డిఫెండింగ్ ఛాంపియన్, చైనా స్టార్ డింగ్ లిరెన్ను ఓడించి చరిత్ర సృష్టించాడు. ఈ విజయం ద్వారా అతడికి రూ.11.34 కోట్ల భారీ క్యాష్ ప్రైజ్ దక్కింది. ఇందులో భారత ప్రభుత్వానికి రూ. 4.67 కోట్లను పన్నురూపంలో చెల్లించనున్నాడు. అయితే ఇది ఐపీఎల్లో CSK ఆటగాడు ధోనీ శాలరీ (రూ.4 కోట్లు) కంటే ఎక్కువ అని నెట్టింట్లో కామ...
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా యువ ఓపెనర్ జైస్వాల్ను అతడి నోటి దూల కొంప ముంచుతోంది. తొలి టెస్టులో స్టార్క్ను ఉద్దేశించి ‘నీ బౌలింగ్లో ఒకప్పటిలా పస లేదు.. బంతులు స్లోగా వస్తున్నాయి’ అని గేలి చేశాడు. దీంతో రెండో టెస్టు నుంచి జైస్వాల్ను స్టార్క్ టార్గెట్ చేసి ఔట్ చేస్తున్నాడు. దీంతో స్లెడ్జింగ్ మీద కాకుండా బ్యాటింగ్ మీద జైస్వాల్ దృష్టి పెట్టాలని నెటిజన్&zwn...
ఆసీస్, భారత్ మధ్య బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్ట్ జరిగింది. మూడో రోజు ఆట ముగిసిన అనంతరం భారత పేసర్ బుమ్రా విలేకరులతో మాట్లాడాడు. గబ్బాలో బ్యాటింగ్ పరిస్థితుల గురించి బుమ్రాను రిపోర్టర్ అడుగుతూ.. దీనికి సమాధానం చెప్పే సరైన వ్యక్తి మీరు కాకపోయినా భారత్ ఎలా ఆడుతుందో చెప్పాలని అన్నారు. దీనికి ‘నా బ్యాటింగ్ రికార్డు గురించి గూగుల్లో వెతుకు’ అని రిపోర్టర్తో బుమ్రా సరదాగా అన్నాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరుసగా విఫలమవుతున్నాడు. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలోనూ తేలిపోయాడు. ముఖ్యంగా కోహ్లీ అవుట్ అయ్యే తీరుపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. అలాగే, 2024లో అత్యల్ప బ్యాటింగ్ సగటును సైతం నమోదు చేసుకున్నాడు. టీ20ల్లో 18.00, వన్డేల్లో 19.33, టెస్టుల్లో 25.06 సగటుతో బ్యాటింగ్ చేశాడు. దీంతో 2024ను కోహ్లీ మర్చిపోడంటూ కొందరు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఇకనైనా రాణించాలని ...
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్కు నేడు వర్షం ఆటకం కలిగించింది. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 51/4 పరుగులు చేసింది. ప్రస్తుతం కేఎల్ రాహుల్ (33*), రోహిత్ శర్మ (0*) క్రీజులో ఉన్నారు. యశస్వి 4, గిల్ 1, కోహ్లీ 3, పంత్ 9 పరుగులకే పెవిలియన్కు చేరారు. భారత్.. ఇంకా 394 పరుగులు వెనుకబడి ఉంది. కాగా, అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 445...