T20 WC నుంచి పాక్ వైదొలిగిన నేపథ్యంలో కెప్టెన్ సల్మాన్ ఆఘాపై ఆ దేశ జర్నలిస్టులు ప్రశ్నల వర్షం కురిపించారు. లంక-ఆసీస్ సిరీసుల్లో మూడో స్థానంలో బాగా ఆడిన తను ఎందుకు టోర్నీలో అక్కడే ఆడలేదని, బాబర్ సేవలను ఎందుకు సరిగ్గా వాడుకోలేకపోతున్నారని నిలదీశారు. జట్టులో ప్రతి నిర్ణయం కోచ్ మైక్ హెసన్ తీసుకుంటూ ఆఘాను డమ్మీ కెప్టెన్ చేశాడనీ మండిపడ్డారు.