RCB స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టీ20 క్రికెట్ చరిత్రలో ప్రపంచ రికార్డు సృష్టించాడు. నిన్న SRHతో జరిగిన మ్యాచ్లో 211వ సారి 50+ భాగస్వామ్యాల్లో పాలు పంచుకున్న ప్లేయర్గా నిలిచాడు. దీంతో అలెక్స్ హేల్స్ (210) రికార్డును కోహ్లీ అధిగమించాడు. ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (200), బాబర్ ఆజం (196), క్రిస్ గేల్ (191) ఉన్నారు.