• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

Revanth Reddy: బడికెళ్లే పిల్లలతో కూడా కేసీఆర్ రాజకీయం చేస్తుండు

తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకంలో నెలకొన్న సమస్యలను పట్టించుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం బడిపిల్లలతో కూడా రాజకీయం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. అనేక స్కూళ్లలో కనీస సౌకర్యాల లేమి, కార్మికులకు బిల్లులు రాక ఇబ్బందులు పడుతుండగా.. అల్పాహార పథకం ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.

October 8, 2023 / 12:29 PM IST

Bandla Ganesh: అబ్బే.. కూకట్ పల్లి నుంచి బరిలోకి దిగడం లేదు

కాంగ్రెస్ పార్టీ నుంచి కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడం లేదని సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ స్పష్టంచేశారు.

October 8, 2023 / 12:02 PM IST

Congressలో వైఎస్ఆర్ టీపీ విలీనానికి బ్రేక్.. ఎందుకంటే.?

కాంగ్రెస్ పార్టీలో షర్మిల వైఎస్ఆర్ టీపీ విలీనానికి బ్రేక్ పడింది. తెలంగాణలో సొంతంగానే బరిలోకి దిగుతారట. పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తారు.

October 8, 2023 / 10:34 AM IST

Bonda Uma: జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన బొండా ఉమ

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విషయంలో బొండా ఉమ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు.

October 7, 2023 / 07:15 PM IST

Rajasingh: సిబ్బందిని కొట్టిన హోంమంత్రిపై కేసు నమోదు చేయరా?

మంత్రి తలసాని శ్రినివాస్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా హోం మినిస్టర్ మహమూద్ అలీ తన సెక్యూరిటీ సిబ్బందిపై చేయి చేసుకున్న విషయంపై తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

October 7, 2023 / 03:38 PM IST

JP Nadda: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పతనం ఖాయం

తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం గత 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు కేటాయించిందని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. అంతేకాదు ఇటివల పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ కూడా ప్రకటించినట్లు గుర్తు చేశారు.

October 6, 2023 / 04:28 PM IST

Home guard:ను కొట్టిన హోంమంత్రి అలీ..నెటిజన్ల ఆగ్రహం

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉన్నత పదవిలో ఉండి సెక్యూరిటీ సిబ్బందిపై చేయి చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కేవలం బోకే ఇవ్వనందుకే అలా చేస్తారా అంటూ అనేక మంది కామెంట్లు చేస్తున్నారు.

October 6, 2023 / 02:52 PM IST

Ex Minister: ఫోన్ నుంచి వాట్సాప్ గ్రూప్లో అశ్లీల వీడియోలు!

ఓ రాజకీయ నేత ఫోన్ నంబర్ నుంచి ఆకస్మాత్తుగా ఆశ్లీల వీడియోలు ఓ వాట్సాప్ గ్రూపులో షేర్ అయ్యాయి. అది తెలిసిన అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొంత మంది అయితే ఓ మాజీ మంత్రి ఇలా చేయడమెంటని ప్రశ్నించారు. అయితే ఆ రాజకీయ నేత ఎవరో ఇప్పుడు చుద్దాం.

October 6, 2023 / 12:20 PM IST

16 people: ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఆనం సహా 16 మందిపై కేసు

చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్న టీడీపీ, జనసేన, సీపీఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నిరసనలో పాల్గొనొద్దని చెప్పినా కూడా నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ చేశారని పోలీసులు మొత్తం 16 మందిని అదుపులోకి తీసుకున్నారు.

October 5, 2023 / 11:05 AM IST

AIMIM: త్వరలో అక్బరుద్దీన్ కూతురు రాజకీయాల్లోకి ఎంట్రీ?

మహిళలకు రాజకీయం వద్దు అన్న ఎంఐఎం పార్టీలో అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు రాజకీయ అరంగేట్రం చేస్తుందన్న సమాచారం బలంగా వినిపిస్తుంది. ఇప్పటివరకు పురుషాధిక్య పార్టీగా పేరున్న ఎంఐఎం త్వరలోనే ఆ అపవాదును తొలిగించే పనిలో ఉందని తెలుస్తుంది.

October 4, 2023 / 01:59 PM IST

Telanganaలో 32 చోట్ల జనసేన పోటీ.. లిస్ట్ ఇదే..?

తెలంగాణ రాష్ట్రంలో 32 చోట్ల పోటీ చేస్తామని జనసేన పార్టీ ప్రకటించింది.

October 2, 2023 / 06:49 PM IST

Nara Bhuvaneswari: మేలుకో తెలుగోడా పేరుతో బస్సుయాత్ర!

అక్టోబరు మొదటి వారంలో నారా భువనేశ్వరి ఓ "బస్సు యాత్ర"ను ప్రారంభించనున్నట్లు తెలిసింది. అంతేకాదు అందుకోసం ఇప్పటికే రోడ్ మ్యాప్ సైతం పార్టీ వర్గాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు విడుదల ఆలస్యం పరిణామాల నేపథ్యంలో పార్టీ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

October 2, 2023 / 09:54 AM IST

Nara Lokesh:కు షాక్..విచారణకు సహకరించాలన్న హైకోర్టు

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈకేసులో లోకేష్ కు 41ఏ నోటీసులు ఇస్తామని, నిబంధనలు పాటిస్తామని కోర్టుకు తెలిపారు. అయితే 41ఏ నోటీసుల నేపథ్యంలో అరెస్టు ప్రస్తావన రాలేదు. ఈ క్రమంలో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణన...

September 29, 2023 / 11:59 AM IST

Karnataka bandh: కర్ణాటకలో బంద్..భారీగా పోలీసుల మోహరింపు

తమిళనాడుకు కావేరీ జలాల్ని విడుదల చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక వ్యాప్తంగా పలు సంఘాలు ఈరోజు బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో పలు చోట్ల 144 సెక్షన్ విధించి ప్రజలను అప్రమత్తం చేశారు.

September 29, 2023 / 11:23 AM IST

Mynampally hanumantha rao: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మైనంపల్లి

ఇటీవల బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన మల్కాజిగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గురువారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

September 29, 2023 / 09:10 AM IST