BRS పార్టీకి ఖమ్మం జిల్లా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపించారు. BRSలో తనకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అయితే ఈరోజు హైదరాబాద్లో జరగనున్న CWC సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. తనపాటు బీజేపీకి చెందిన మ...
రేపు మీరు హైదరాబాద్లో బయటకు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే రేపు(సెప్టెంబరు 17న) హైదరాబాద్ మొత్తం రాజకీయ సభలు, ర్యాలీలతో ఫుల్ బిజీగా మారనుంది. ఈ క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంటాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు ప్లాన్ చేసుకోండి. అయితే ఈసారి ఏ పార్టీలు వేడుకలు చేస్తున్నాయో ఇప్పుడు చుద్దాం.
తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టుకెళ్లినా కూడా చుక్కెదురైంది. ఈడీ కేసు విచారణ తీరును ఆమె సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఈడీ అధికారులు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. తప్పనిసరిగా విచారణకు రావాల్సిందేనని చెబుతున్నారు.
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(chandrababu naidu) అరెస్టు అంశంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(sajjala ramakrishna reddy) రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు ఈ కేసు విషయంలో అసలు విషయం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ కేసు విషయంపై కీలక విషయాలను వెల్లడించారు.
ఏపీ సీఐడీ పోలీసులు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయగా..అందుకు వ్యతిరేకంగా కోనసీమ జిల్లాలో నారా లోకేష్(nara Lokesh) రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. తన యువగళం పాదయాత్రలో భాగంగా ఉన్న ప్రాంతంలోనే కూర్చుని నిరసన చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు నారా లోకేష్ దగ్గరకు చేరి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిరసన విరమించాలని కోరుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ...
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను శనివారం నిర్వహించనున్న జీ20 విందుకు ఆహ్వానించలేదని ఆయన కార్యాలయం ధృవీకరించింది. అంతేకాదు ఖర్గే క్యాబినెట్ మంత్రి హోదాను కూడా కలిగి ఉన్నారు. దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు మరే ఇతర రాజకీయ పార్టీల నేతలకు కూడా ఆహ్వానం అందలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. శనివారం రాష్ట్రపతి భవనం...
ఎట్టకేలకు తీన్మార్ మల్లన్న మళ్లీ తెలంగాణ రాజకీయ రణరంగంలోకి వస్తున్నారు. గతంలోనే తాను రాజకీయ పార్టీ తప్పకుండా పెడతానని చెప్పగా..తాజాగా తెలంగాణ నిర్మాణ పార్టీ పేరును రిజిస్టర్ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
భారతదేశంలో భాషతో సంబంధం లేకుండా దేశాన్ని భారత్(bharat)గా మార్చాలని యోచిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా దేశంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే అసలు ఇండియా పేరుని భారత్ అని ఎందుకు మార్చుతున్నారు. గతంలో మన దేశం పేరు ఎలా ఉండేది? ఏమని పిలిచే వారు అనేది ఇప్పుడు చుద్దాం.
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో ఆయన తల నరికి తెస్తే రూ.10 కోట్ల ఆఫర్ ఇచ్చారు ఓ స్వామిజీ. ఈ మాటలపై ఉదయనిధి చేసిన కామెంట్స్ తెగ వైరల్గా మారాయి.
తమిళనాడు సీఎం కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్(udhayanidhi stalin) శనివారం సనాతన ధర్మం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. అతను చేసిన వ్యాఖ్యలకు అనేక మంది నేతలను ఉదయనిధిని విమర్శిస్తున్నారు. మంత్రి స్థాయిలో ఉండి అలా ఎలా మాట్లాడతారని అంటున్నారు.
స్టేషన్ ఘనపూర్ రాజకీయాల్లో మరో మలుపు చోటుచేసుకుంది. ఎమ్మెల్యే బరిలో తాను కూడా ఉంటానని జనాకీపురం సర్పంచ్ నవ్య అనుహ్య ప్రకటన చేసింది. దీంతో బీఆర్ఎస్ నేతల్లో కలవరం మొదలైంది.
2014లో ప్రధాన మంత్రి నరేంద్రమోడి తొలిసారిగా ప్రతిపాదించిన ఒకే దేశం ఒకే ఎన్నిక అనే విధానంపై ఈ నెలలో అత్యవసర పార్లమెంట్ సమావేశం జరగనుంది. ఇప్పుడు దేశం అంతా హాట్ టాపిక్గా ఉన్న ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.