తెలంగాణలో అన్ని పార్టీల కంటే ముందుగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. రెండు నియోజకవర్గాల నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయనున్నట్లు తెలిపారు.
2019 ఎన్నికలకు ముందు, కొంతమంది టాలీవుడ్ నటులు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వేవ్ని పసిగట్టారు. ఆ సమయంలో అందరూ జగన్కు మద్దతుగా నిలిచారు. వైసీపీ కోసం ప్రచారం చేశారు. అలాంటివారిలో టాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్ కూడా ఒకరు. వైసీపీ తరపున ప్రచారం చేస్తూ మీడియా ముందు కూడా వచ్చారు. ఎన్నికల ప్రచారం చేశాడు. పార్టీలో కూడా చేరాడు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆయా నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే తమ అభ్యర్థుల మొదటి జాబితాలను విడుదల చేసింది. సీఎం కేసీఆర్ ఆ జాబితాను ప్రకటించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరుతో ఫేక్ లెటర్ను సంగారెడ్డి కలెక్టర్కు అందజేశారు. కలెక్టర్కు అనుమానం వచ్చి.. ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. వారు తీసుకొచ్చింది ఫేక్ లెటర్ అని గ్రహించారు.