గతంలో కూడా ఇలాంటి చర్యలతో మార్గాని భరత్ ట్రోలింగ్ కు గురయ్యాడు. తాజా సినిమా వ్యాఖ్యలతో మరింత ట్రోలింగ్ బారిన పడ్డాడు. ఈ సంఘటనతో మీమర్స్ కు మరో అవకాశం దొరికింది. కాగా భరత్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. రాకీయాలను వదిలి సినిమాల్లోకి వెళ్లాలని చెప్పాడు.
IRCTC scam:ఐఆర్సీటీసీ స్కాంలో (IRCTC scam) ఈడీ అధికారులు (ed) బీహర్ మాజీ ముఖ్యమంత్రి లాలుప్రసాద్ యాదవ్ (lalu prasad yadav) సన్నిహితుడు అబు దొజానా (abu dojana) ఇంట్లో తనిఖీలు చేశారు. పాట్నాలో (patna) గల ఆయన ఇంటి వద్దకు ఈడీ అధికారులు చేరుకొని.. సోదాలను నిర్వహించారు.
BRS BJP Competitive initiations:మహిళా రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి ఫౌండర్ కల్వకుంట్ల కవిత (kavitha) కదం తొక్కారు. ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్ (jantar mantar) వద్ద దీక్షకు దిగారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు మొదలైన దీక్ష సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆమె కోరుతున్నారు.
తాము చేసిన ఈ ఆరోపణలను నిరూపించేందుకు సిద్ధం’ అని రాజీనామా చేసిన నాయకులు తెలిపారు. ఈ పరిణామంతో వనపర్తి టీఆర్ఎస్ లో కలకలం ఏర్పడింది. ఒక్కసారిగా పార్టీ రెండుగా చీలిపోయింది. అయితే వీరి రాజీనామా వ్యవహారంపై మంత్రి నిరంజన్ రెడ్డి ఇంకా స్పందించలేదు.
తెలంగాణ(telangana) ఎమ్మెల్సీ కవిత(kavitha)ను ఈడీ(ED) అధికారులు అరెస్ట్ అయితే కేసీఆర్(kcr) రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని పలు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలో నేడు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో భాగంగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah) కూడా తన హైదరాబాద్ పర్యటనను మార్చి 12న రావాల్సి ఉండగా...
దేశరాజధాని ఢిల్లీ(delhi)లోని జంతర్మంతర్(jantar mantar) వద్ద తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(mlc kavitha) నిరసన(protest) దీక్ష చేయనున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు(Womens Reservation Bill) డిమాండ్ చేస్తూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్ర 4 వరకు దీక్ష కొనసాగించనున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల వారు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
కక్ష సాధింపులో భాగంగానే తన కూతురు , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు, సమన్లు వచ్చాయని , ఉద్యమ సమయంలోను ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఆమెకు ధైర్యం చెప్పానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి , భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం నాటి కేబినెట్ సమావేశంలో వ్యాఖ్యానించారని తెలుస్తోంది .
Lokesh Padayatra : యువగళం పేరిట లోకేష్ చేపట్టిన పాదయాత్ర 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మదనపల్లి సీటీఎం దగ్గర నారా లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ దేశంలోనే మొదటి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టీడీపీ అని పేర్కొన్న ఆయన జగన్ ప్రభుత్వం వచ్చి మైనార్టీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిందన్నారు.
chigurupati jayaram:అప్పట్లో సంచలనం రేపిన పారిశ్రామిక వేత్త, ఎన్ఆర్ఐ, ఎక్స్ ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరాం (chigurupati jayaram) హత్య కేసులో రాకేశ్ రెడ్డి (rakesh reddy) నాంపల్లి కోర్టు (nampally court) జీవిత ఖైతు విధించింది. 2019 జనవరి 31న జయరామ్ను (jayaram) రాకేశ్ రెడ్డి హత్య చేశాడు.
telangana high court:వైఎస్ వివేకా (ys viveka) హత్య కేసులో విచారణకు సంబంధించి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే విచారణ లాయర్ సమక్షంలో జరిగేలా చూడాలని కోరారు.
kavitha:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (kavitha) ఢిల్లీ పోలీసులు (delhi police) పలు షరతులు విధించారు. రేపు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేపట్టే దీక్షకు (deeksha) కండీషన్స్ పెట్టారు. మహిళా రిజర్వేషన్ (women reservaton) కోసం దీక్ష చేపడుత్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ధర్నాకు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు (delhi police) సగం స్థలం మాత్రమే...
తనకు ఈడీ నుండి నోటీసులు ( ED notices ) అందాయని, దర్యాఫ్తు సంస్థలు మహిళ ఇంటికి వచ్చి విచారణ చేయాలని చట్టాలు చెబుతున్నాయని, కానీ తనను ఢిల్లీలోని కార్యాలయానికి ( ED Delhi office ) రావాల్సిందిగా విచారణ సంస్థ నోటీసుల్లో పేర్కొన్నదని భారత రాష్ట్ర సమితి నాయకురాలు ( BRS leader ), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kalvakuntla Kavitha ) గురువారం అన్నారు .
ఎమ్మెల్యే కోటా (MLA Quota)లో వారిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధినేత (BRS Party), ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao) ప్రకటించిన విషయం తెలిసిందే.
తెలుగు దేశం పార్టీ ( Telugu Desam Party ) జాతీయ ప్రధాన కార్యదర్శి ( tdp national general secretary ) నారా లోకేష్ ( Nara Lokesh ) పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ( ysr congress party ) పార్లమెంటు సభ్యులు పెద్ది రెడ్డి మిథున్ రెడ్డి ( P. V. Midhun Reddy , MP ) షాకింగ్ కామెంట్స్ చేసారు .