Somu Verraju : సినీ నటుడు మోహన్ బాబు కి రాజకీయాలతో ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా... పరోక్షంగా ఉందనే చెప్పాలి. ఆయన నిత్యం ఏదో ఒక రాజకీయ పార్టీతో సంబంధం కొనసాగిస్తూ ఉంటారు. గతంలో... టీడీపీ, ఇటీవల వైసీపీతో సత్సంబంధాలు కొనసాగించిన ఆయన.. తాజాగా.. బీజేపీతో రిలేషన్ కొనసాగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
minister vemula prashanth reddy:లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితను ( kavitha) ఈడీ అధికారులు ఢిల్లీలో గల తమ కార్యాలయంలో విచారిస్తున్నారు. కవితకు ( kavitha) మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (vemula prashanth reddy) అండగా నిలిచారు. కవితమ్మ.. ధైర్యంగా ఉండాలని ట్వీట్ చేశారు.
బండి సంజయ్ నోటి దూలతో గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చాలానే చేశారు. హిందూవులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. గతంలో ధర్మపురి అరవింద్ కూడా కవితను ఉద్దేశించి వ్యక్తిగతంగా అసభ్య వ్యాఖ్యలు చేశాడు.
delhi liquor scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (delhi liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (kavitha) ఈడీ అధికారులు (ed) ప్రశ్నిస్తున్నారు. ఈ కుంభకోణంలో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేయడంతో ఈ కేసుకు హైప్ నెలకొంది.
టెలిగ్రామ్ గ్రూపులు, వాట్సప్, ట్విటర్ తదితర సోషల్ మీడియా (Social Media)లో ఈ డాక్యుమెంటరీ లింక్ లను భారత ప్రభుత్వం డిలీట్ చేయించింది. మోదీ దారుణాలు వెలుగులోకి వస్తాయని భావించి ఈ డాక్యుమెంటరీని బయటకు రాకుండా అణచివేసింది.
Kamareddy : హెచ్ సీఏ అధ్యక్షుడు,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ సంచలన ప్రకటన చేశారు. అధిష్టానం అవకాశమిస్తే వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానంటూ అజారుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన కామారెడ్డి పర్యటించారు.
అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా గుండెపోటుకు గురై మృతి చెందడంతో పార్టీ నాయకులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతితో పార్టీకి తీరని నష్టం చేకూరింది. ఆయన ప్రభావం దాదాపు ఐదు నియోజకవర్గాల్లో ఉండేది. ఫలితంగా ఆయన లోటు భర్తీ చేయలేనిదని స్థానిక కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
ఏపీ ప్రభుత్వం(ap government) 11వ పీఆర్సీ హామీలతోపాటు పెండింగ్ బిల్లులు, బకాయిలు సహా అనేక సమస్యలను నెరవేర్చలేదని ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు(bopparaju venkateswarlu) అన్నారు. ఈ క్రమంలో తన నిరసనను ఏప్రిల్ 5 వరకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వం పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
11th number:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (kavitha) 11వ నంబర్ (11th number) కలిసి రావడం లేదు. అవును ఈ రోజు (మార్చి 11వతేదీన) ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (delhi liquor scam) ఈడీ (ed) విచారణకు హాజరవుతారు. గతేడాది డిసెంబర్ 11వ తేదీన (december 11th) ఉదయం 11 గంటలకు (11am) కవితను (kavitha) ఆమె నివాసంలోనే సీబీఐ అధికారులు (cbi) విచారించిన సంగతి తెలిసిందే.
26 questions:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈ రోజు సీఎం కేసీఆర్ (cm kcr) తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (kavitha) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ed) అధికారులు విచారించనున్నారు. విచారణ అనంతరం ఆమెను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని నిన్న సీఎం కేసీఆరే (cm kcr) స్వయంగా చెప్పారు కూడా.
Kiran Kumar Reddy : నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి మాజీ ముఖ్యమంత్రి ఆయన. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా... ఆయన తర్వాత.. ఆ స్థానంలోకి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో కల్వకుంట కవిత(kavitha)కు సీబీఐ విచారణ, ఈడీ నోటీసులు వస్తే తెలంగాణ ప్రజలకు సంబంధం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు కేసీఆర్(kcr) ఫ్యామిలీపై సానుభూతి చూపించొద్దని అన్నారు. ఈ క్రమంలో గల్లీలో కవిత అయ్య కేసీఆర్(kcr), ఢిల్లీలో బిడ్డ లిక్కర్ స్కాం దాందా నిర్వహిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఆ క్రమంలో వేల కోట...
50 yard space:తెలంగాణ ప్రభుత్వం గృహాలక్ష్మీ పథకాన్ని ఇటీవల ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సొంత జాగ ఉంటే రూ.3 లక్షలు ఇస్తారు. అయితే కేవలం 50 గజాల స్థలం ఉన్నా సరే.. రూ.3 లక్షలు ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. దీంతో తక్కువ స్థలం ఉన్న చాలామందికి మేలు జరగనుంది.
కవిత వ్యవహారాన్ని మొత్తం తెలంగాణపై దాడిగా ఆపాదించేందుకు సిద్ధమైంది. ఒకవేళ కవిత అరెస్ట్ అయితే రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధమైంది.