ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు ఇచ్చింది అకాడమీ నిర్వాహకులు కాదు.. ప్రధాని మోదీ వలనే ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది అని చెబుతారు’ అంటూ బీజేపీ నాయకులను చెబుతారని తన ట్వీట్ ద్వారా చెప్పారు.
30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలు చూస్తుంటే మంత్రి కేటీఆర్ కు పోటీగా వస్తున్నారా అనే సందేహం ఏర్పడుతుంది. కాగా ఎర్రబెల్లి సరదాగా తన గొప్పతనం చెప్పుకునేందుకు ఈ వ్యాఖ్యలు చేశారని.. పార్టీలో నంబర్ -2 కోసం కాదని తేలడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.
MLC Kavitha : రాజకీయ నాయకులకు విపరీతమైన అభిమానులు ఉంటారు. తమ ప్రియతమ నేత పుట్టిన రోజు వచ్చిందంటే.. మరింత ఎక్కువ హడావిడి చేస్తూ ఉంటారు. తమదైన రీతిలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. కాగా... తాజాగా... బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేసి ఓ బీఆర్ఎస్ నేత అభిమానాన్ని చాటుకున్నాడు.
ప్రభుత్వ ఉద్యోగులు, యూనివర్సిటీ అధ్యాపకులతో పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఇక వాలంటీర్లు అయితే వైసీపీ కార్యకర్తల కన్నా ఎక్కువగా పార్టీ కోసం పని చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా యథేచ్ఛగా అధికార పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఓటర్లకు తాయిళాలు పంచుతూ కూర్చుంది. ఇదంతా బహిరంగంగా చేస్తుంటే పోలీసులు, ఎన్నికల సంఘం చూస్తూ ఉండిపోయింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Kiran kumar reddy) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీ(BJP) కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్(Congress) పార్టీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరేందుకు కిరణ్ సిద్ధమయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీతో పాటు తెలంగాణలోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బీజేపీ(BJP)లో చేరబోతున్న కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ ...
హైదరాబాద్లో వీధి కుక్కలు(Dogs) ప్రజల మీద ఇష్టానుసారంగా దాడులు చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి దారుణ పరిస్థితి మీద ఆర్జీవీ(RGV) గతంలో రియాక్ట్ అయ్యారు. మరోసారి దీనిపై స్పందించారు. గతంలో ఓ చిన్నారిని వీధి కుక్కలు పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో(Video) తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఆ ఘటన మీద నటులు ఎవ్వరూ రియాక్ట్ కాలేదు. రాజకీయ నాయకుల్లో కూడా ప్రతిపక్...
సినీ నటులు రాజకీయాల్లోకి రావడం మామూలే. సినీ రంగంలోంచి రాజకీయం(Politics)లోకి వచ్చి సక్సెస్ సాధించిన వారు చాలా మంది ఉన్నారు. మంత్రి పదవులు చేపట్టి ప్రజా సేవ ఇప్పటికీ చేస్తున్న వారు కూడా ఉన్నారు. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు చెందిన చాలా మంది పొలిటికల్ పరంగా సక్సెస్ సాధించారు. సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) కూడా రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. పార్టీ పెట్టాలని భావించారు. అయితే ఆయన ఆరోగ్యపరంగా ఇ...
తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) సతీమణి శోభ(Shobha) ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో శోభను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి(AIG Hospital)కి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఏఐజీ ఆస్పత్రిలో కేసీఆర్ సతీమణి శోభ(Shobha)కు వైద్య చికిత్స అందిస్తున్నారు. వైద్యపరంగా ఆమెకు చేయాల్సిన పరీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్(CM KCR), ఆయన కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha), కుటుంబీకులు ఏఐజీ ఆస్పత...
బీసీలు ఆర్థిక, రాజకీయ సాధికారత సాధించాలంటే ఐక్యత చాలా ముఖ్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) అన్నారు. శనివారం మంగళగిరి(Mangalagiri)లోని జనసేన కార్యాలయంలో బీసీ సదస్సును ఉద్దేశించి పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న బీసీలు భారతీయ సమాజానికి వెన్నెముక అని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీ(ap)లో రూ.34 వేల కోట్ల బీసీ సంక్షేమ నిధులను పక్కదారి పట్...
యూట్యూబ్లో గుర్తుతెలియని వ్యక్తి తనపై అనుచిత పదజాలంతో వీడియోను అప్లోడ్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(mp komatireddy venkat reddy) అన్నారు. ఈ క్రమంలో బంజారాహిల్స్ పోలీసుల(police)కు ఫిర్యాదు(complaint) చేసినట్లు ఎంపీ వెల్లడించారు. అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. 9 గంటల పాటు కవితను ఈడీ అధికారులు విచారించారు. ఈ మేరకు ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. ఈడీ ఆఫీస్ నుంచి బయటికొచ్చిన కవిత ఢిల్లీలోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఇకపోతే కవిత తదుపరి విచారణపై ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదిన మరోసారి కవితను విచారించనున్నట్లు వెల్లడించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఫోన్ ను ఈడీ(ED) అధికారులు సీజ్ చేశారు. శనివారం ఉదయం కవిత ఈడీ విచారణకు వచ్చేటప్పుడు తన వెంట ఫోన్ ను తెచ్చుకోలేదు. ఢిల్లీలోని నివాసంలోనే ఆమె ఫోన్ ను విడిచి వచ్చారు. విచారణలో ఫొన్ గురించి ఈడీ(ED) అధికారులు అడగడంతో తన వద్ద ఫోన్ లేదని కవిత చెప్పారు. దీంతో వెంటనే ఇంటి నుంచి ఫోన్ ను తెప్పించాలని ఈడీ అధికారులు కోరారు. ఈడీ క...
Revanth reddy on Liquor scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (delhi liquor scam) కవిత (kavitha) ఈడీ (ed) విచారణపై ఈ రోజు ప్రధాన రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ న్యూట్రల్గానే ఉంది. ఇదే అంశంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ లబ్ది కోసం చర్చ జరిగేలా చేస్తున్నాయని ఆయన (revanth reddy) ఆరోపించారు.
టీడీపీ యువనేత నారాలోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన పాదయాత్ర చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో కొనసాగుతోంది. కాగా...ఈ సందర్భంగా ఆయన జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
bandi sanjay:తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్పై (bandi sanjay) రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఓ మహిళా పట్ల అలా మాట్లాడతారా అని ఆగ్రహాం వ్యక్తం చేసింది. సంజయ్ (sanjay) వ్యాఖ్యలను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. కామెంట్ల విషయంలో సంజయ్ను (sanjay) విచారించాలని డీజీపీని (dgp) మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి (sunitha laxma reddy) ఆదేశించారు.