తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు (BJP Telangana president) బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యలను ఆ పార్టీ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (goshamahal mla raja singh) సమర్థించారు.
Assembly Meetings : ఏపీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ అసెంబ్లీ సమావేశా్లో అధికార పార్టీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణ రెడ్డి సొంత పార్టీ నేతలకు ఊహించని షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో.. ఆనం రామనారాయణ రెడ్డి.. టీడీపీ సభ్యుల వైపు కూర్చున్నారు.
Bandi sanjay:టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ (Paper leak) అంశంపై అగ్గిరాజేసింది. ఈ అంశంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (bandi sanjay) స్పందించారు. పేపర్ లీకేజీ అంశంవెనక పెద్ద కుట్ర (Conspiracy) దాగి ఉందని సంచలన ఆరోపణలు చేశారు. చైర్మన్, సెక్రటరీకి తెలియకుండా లీకేజీ (leak) జరిగి ఉండదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
cabinet expansion:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి (assembly) మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయి. ఆ లోపు మరోసారి మంత్రివర్గ విస్తరణ (cabinet expansion) చేయాలని సీఎం జగన్ (cm jagan) అనుకుంటున్నారు. మంత్రుల (ministers) పనితీరు ఆధారంగా.. మార్పులు తప్పవని స్పష్టంచేశారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు, చేసిన పనులను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలని సూచించారు.
perni nani satires to payyavula keshav:టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (payyavula keshav), వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని (perni nani) మధ్య ఈ రోజు అసెంబ్లీ లాబీలో ఆసక్తికర డిస్కషన్ జరిగింది. వచ్చే ఎన్నికల్లో మీరే మళ్లీ గెలవాలని పేర్ని నాని (perni nani) పలకరింపు స్టార్ట్ చేశారు. నాని అలా అనడంలో మరో అర్థం కూడా ఉంది. ఉరవకొండలో ఏ పార్టీ విజయం సాధిస్తే.. ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదనే సెంటిమెంట...
kavitha birthday:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ (cm kcr) తనయ.. కల్వకుంట్ల కవిత (kavitha) బర్త్ డే నిన్న (సోమవారం) జరిగింది. ఆమెకు అంతా విష్ చేశారు. ప్రగతి భవన్ వెళ్లి తండ్రి సీఎం కేసీఆర్ (kcr), తల్లి శోభ (shoba) నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. సోదరుడు మంత్రి కేటీఆర్ (ktr) అండ్ ఫ్యామిలీతో సరదాగా గడిపారు. తర్వాత ఇంటికి వచ్చి బర్త్ డే సెలబ్రేట్ (birthday celebrarions) చేసుకున్నారు.
కవిత పైన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థించడం లేదని ధర్మపురి అరవింద్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం నుండి ఆయనకు నోటీసులు రావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
Tspsc name plate:పేపర్ లీకేజ్ అంశం టీఎస్ పీఎస్సీని (Tspsc) కుదిపేసింది. ఈ రోజు కార్యాలయం వద్దకు బీజేవైఎం కార్యకర్తలు (bjym) వచ్చారు. పోలీసులను (police) తోసుకుంటూ లోపలికి దూకేందుకు ప్రయత్నించారు. పలువురిని పోలీసులు (police) అడ్డుకుని.. అరెస్ట్ చేశారు. నిరుద్యోగ యువతతో కమిషన్ (commission), ప్రభుత్వం (government) ఆడుకుంటున్నాయని బీజేవైఎం కార్యకర్తలు ఆగ్రహాం వ్యక్తం చేశారు.
దర్యాప్తు సంస్థలు విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాయని నిరసన వ్యక్తం చేశాయి. రాజ్య సభ, లోక్ సభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. స్టాక్ మార్కెట్ కుప్పకూలుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనమెందుకు అని ప్రశ్నిస్తున్నారు. మదుపర్ల సంపద కన్నా మోదీకి తన స్నేహితుడు గౌతమ్ అదానీ స్నేహం ఎక్కువ అని నిలదీస్తున్నారు.
H3N2 Virus:కరోనా వైరస్ తర్వాత ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్ (H3N2 Virus) కూడా అదేవిధంగా భయపెడుతుంది. ఈ వైరస్ లక్షణాలు (sympotms) కూడా సేమ్ ఉండటం.. వేసవిలోనే వెలుగులోకి రావడంతో భయాందోళనకు కారణమవుతోంది. మరణాలు కూడా సంభవించడంతో అప్రమత్తంగా ఉండాలని ఐసీఎంఆర్ (icmr) తెలుగు రాష్ట్రాలను అలర్ట్ చేసింది.
అత్యుత్తమంగా ఆధునిక సాంకేతిక పరిజ్ణానంతో సేవలు అందిస్తున్నందుకు అవార్డులు కూడా దక్కాయి. కాగా ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నట్టు సొంత కార్యాలయంలో ప్రవీణ్ పశ్నాపత్రాలు లీక్ చేస్తాడని ఎవరూ ఊహించలేదు.
Perni Nani : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శల వర్షం కురిపించారు. నేడు పవన్.. మచిలీపట్నం వేధికగా జనసేన ఆవిర్భావ సభ నిర్వహించాలని అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... పవన్ పై పేర్ని నాని విమర్శల వర్షం కురిపించారు. పవన్... ఇప్పటంలో మాట్లాడినట్లే... మచిలీపట్నంలో మాట్లాడతారంటూ ఎద్దేవా చేశారు.
Group-1 prelims paper:పేపర్ లీకేజీ అంశం టీఎస్ పీఎస్సీని (tspsc) కుదిపేస్తోంది. ఇప్పటికే టీపీబీవో (tpbo), వెంటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను రద్దు చేశారు. ఏఈ (ae) పరీక్ష రద్దుపై కమిషన్ నిర్ణయం తీసుకోనుంది. ఇటీవల జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ (group-1 prelims) పేపర్ కూడా లీక్ అయ్యిందనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఉద్యోగాలను అమ్ముకుంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. వెంటనే కమిషన్ చైర్మన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా వీరి ఆందోళనతో కార్యాలయం వద్ద కొంత ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు (andhra pradesh budget session 2023) మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ (Governor) ఎక్కడ కూడా రాష్ట్ర రాజధానికి (Andhra Pradesh Capital) సంబంధించి మూడు రాజధానులను (Andhra Pradesh three capitals) ఎక్కడా ప్రస్తావించలేదు.