YS Sharmila:తెలంగాణ సీఎం కేసీఆర్ (cm kcr) అవినీతి పాలన గురించి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఈ రోజు వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) దీక్ష చేపట్టారు. కాసేపటి క్రితం ఆమెను ఢిల్లీ పోలీసులు (delhi police) అరెస్ట్ చేశారు. పార్లమెంట్ పోలీసు స్టేషన్కు తరలించారు. కేసీఆర్ పాలన, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి షర్మిల నిరసనకు దిగిన సంగతి తెలిసిందే.
తమ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులు (senior congress leaders) భారత రాష్ట్ర సమితి (bharat rashtra samithi) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి (Chief Minister of Telangana) కే చంద్రశేఖర రావుకు (K Chandrasekhar Rao)కు అమ్ముడు పోయారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు (Telangana Congress President) రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన ఆరోపణలు చేసారు.
అమెరికా అధ్యక్షులు జో బిడెన్ (US President Joe Biden) మరోసారి విలేకరుల సమావేశం (Press Meet) నుండి వెళ్లిపోయారు. మీడియాతో భేటీ సందర్భంగా రిపోర్టర్ లు కుప్పకూలిన సిలికాన్ వ్యాలీ బ్యాంకు ( Why Silicon Valley Bank collapsed) గురించి ప్రశ్నించారు. దీంతో బిడెన్ వారికి ముఖం చాటేశారు.
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. జనసేన ఆవిర్భావ సభ ఈరోజు మచిలీపట్నం శివారులో భారీ ఎత్తున జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనసేనాధినేత పవన్ మధ్యాహ్నం విజయవాడ నుండి తన వారాహి వాహనం తో బయలుదేరనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh) వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ((YSR Congress Government) గద్దె దించడానికి తాము ఎవరితో పొత్తు పెట్టుకుంటామనే విషయాన్ని సరైన సమయంలో నిర్ణయిస్తామని తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు (Andhra Pradesh Telugudesam Party president) అచ్చెన్నాయుడు (atchannaidu) అన్నారు.
దాదాపు ఆరేళ్ల తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలు రావడంతో కార్మిక సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాగా ఇవి కేవలం కార్మిక సంఘాల ఎన్నికలు అయినా పార్టీలు ప్రత్యక్షంగా పాలుపంచుకోవు. కానీ తమ అనుబంధ సంఘాలు ఉండడంతో ఎమ్మెల్యే ఎన్నికల మాదిరే ఈ సంఘం ఎన్నికలు ఉండనున్నాయి.
ఏపీ, తెలంగాణలో సోమవారం నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్(Polling) జరిగింది. ఏపీలో 3 పట్టభద్రుల స్థానాలకు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానలకు, 4 స్థానిక సంస్థల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు(MLC Elections) నిర్వహించారు.
Perni Fires On Pawan : జనసేనాని పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని విమర్శల వర్షం కురిపించారు. కాపులంతా తనకు సపోర్ట్ చేస్తే.. తాను కచ్చితంగా గెలుస్తానంటూ ఇటీవల పవన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్స్ కి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
ఏపీ(AP)లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల(MLC Elections) తీరుపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు(MLC Elections) అపహాస్యం అవుతుంటే అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై టీడీపీ(TDP) నేతలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన చర్చలు జరిపారు. పోలింగ్ లో అక్రమాలు, వైసీపీ(YCP) దౌర్జన్యాలు, అక్రమ అరెస్టుల గురించి చంద్రబాబుకు పార్టీ...
ఇండియా(India)లో జరిగిన పెద్ద పెద్ద కుంభకోణాల(Scams) కంటే కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project)లో జరిగింది పెద్ద కుంభకోణమని వైఎస్ షర్మిల(YS Sharmila) అన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకూ పాదయాత్ర చేసి కేసీఆర్(KCR) అవినీతి బయటపెడతానని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది రాష్ట్రానికి అసలు ఏమాత్రం అవసరం లేని ప్రాజెక్ట్ అని, కమీషన్ కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ అని వైఎస్ షర్మిల(YS ...
BJP MLA Eshwarappa : బీజేపీ నేతలు చాలా మంది ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. ముఖ్యంగా మతపరమైన వ్యాఖ్యలు చేసి వివాదంలోకి దూరడం వారికి అలవాటు. ఇప్పటి వరకు చాలా మంది బీజేపీ నేతలు అలాంటి వివాదాల్లో ఇరుక్కోగా... తాజాగా ఈ జాబితాలోకి మరో బీజేపీనేత వచ్చిచేరారు.
Minister Daishetty Raja : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అధికార పార్టీ నేతలు, మంత్రులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పవన్ అధ్యక్షతన మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ జరుగబోతోంది. ఈ సభ నేపథ్యంలో పవన్ నాలుగు రోజుల ముందే... విజయవాడకు చేరుకున్నారు. ఈ క్రమంలో... పవన్ పై మంత్రి దాడిశెట్టి రాజా విమర్శల వర్షం కురిపించారు.
స్టాక్ మార్కెట్ కుప్పకూలుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనమెందుకు అని ప్రశ్నిస్తున్నారు. మదుపర్ల సంపద కన్నా మోదీకి తన స్నేహితుడు గౌతమ్ అదానీ స్నేహం ఎక్కువ అని నిలదీస్తున్నారు.